ఆలయ చరిత్ర

ఆలయ చరిత్ర​

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

నర్సింహాపురం గ్రామం లో సకల సంపదలతో నివాసం ఉన్న ఆర్య వైశ్యకుల శ్రేష్ఠుడు మహా దానగుణ సంపన్నుడు, నిత్యం శివలింగ ధారణ తో బాసిల్లేడు వాడు అయిన శ్రీ కొండ పాపయ్య గారికి ఒక రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వప్నం లో సాక్షాత్కరించి, నీకు తూర్పు దిశలో గల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. నన్ను తీసుకువచ్చి ఊరియందు నీకు గల స్థలములో తూర్పుగా నన్ను ప్రతిష్టింపజేసినచో నీకు, మీ కుటుంబానికి, మీ వంశానికి, మీ గ్రామ ప్రజలకి సకల శుభాలు కలుగుతాయని తెలిపి అంతర్ధానమైనాడు.

మరుసటి రోజు దైవజ్ఞులైన పండితులను, బ్రాహ్మణోత్తములను, పిలిపించి స్వప్న వృత్తాంతమును తెలిపి వారి యొక్క సూచనల మేరకు ఇప్పుడు ఉన్న స్థలంలో స్వామి వారిని ప్రతిష్టించుటకు నిర్ణయించి స్వామి సాక్షాత్కారమునకు వేచి చూసినారు.

1866వ సంవత్సరం లో తూర్పు వైపు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో నాగలికి స్వామి వారు తగలగా సేవకుల ద్వార విషయం తెలుసుకొని

భూమి నుండి పైకి తీసి వేద మంత్రములతో అభిషేకించి భక్తి ప్రపత్తులతో మేళతాళాలతో స్వామిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఈ స్థలంలోనే ప్రతిష్ఠించడం జరిగింది.

శివలింగ ప్రతిష్ట

కొంతకాలం తర్వాత ఎల్లప్పుడు శివ ధ్యాన నిష్టాగరిష్టుడు, సకల శాస్త్ర ప్రవీణుడు, సకల సంపదలతో తులతూగుతూ, ప్రజల కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా పేరొందిన వారి యొక్క పెద్ద కుమారుడు శ్రీ కొండా వెంకటాద్రి గారు కాశీ యాత్రకు వెళ్ళడం జరిగింది. కాశీలో విశ్వేశ్వరుణ్ణి దర్శించి, సేవించి కొద్ధికాలం అక్కడనే ఉండి ప్రముఖ ఈశ్వర దేవాలయాలను సందర్శించి అనేక అభిషేక కార్యక్రమములను నిర్వహించాడు. జట్కా బండిలో తిరుగుప్రయాణం సాగించుచుండగా కొంత దూరం ప్రయాణించిన తరవాత జట్కా బండి గుర్రములు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకుండా నిలబడి ఉండెను.

అక్కడ దగ్గరలో ఒక ముని ఆశ్రమము కనిపించెను. అక్కడికి వెళ్లగా ఆశ్రమం వద్ద ఉన్న ఒక వట వృక్షం క్రింద ఒక ముని తపస్సులో లీనమై ఉన్నాడు.

ఆ మునీశ్వరుడు దివ్య దృష్టితో చూసి నీవు ధన్యుడవు, నీకు ఈశ్వర అనుగ్రహం కల్గింధని చెప్పి ఆశ్రమంలోకి వెళ్లి ఒక శివలింగాన్ని మరియు నంది విగ్రహాన్ని తెచ్చి ఇచ్చెను.

ఈ లింగమును మీ గ్రామములోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము లోనే ప్రతిష్టించి, నిత్యం పూజించమని తెలియజేసినారు. అందువలన మీకు మీ వంశానికి, సమస్త గ్రామ ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యములు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆశీర్వదించి పంపినాడు. అది ఈశ్వర అనుగ్రహంగా భావించి స్వగ్రామమునకు తిరిగి వచ్చిన తరవాత 1905 సంవత్సరంలో ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వారి జీవిత కాలమంతా ఆ శివలింగాన్ని అర్చింఛి, పూజించి తదనంతరము శివైక్యం చెందినాడు.

ఆలయ చరిత్ర (1865 నుండి)

స్వర్గీయ శ్రీ కొండా పాపయ్య గారు
1866వ సంవత్సరం లో శ్రీ ఆంజనేయస్వామి ప్రతిష్ట చేసి తరించారు. ఎన్నో దాన ధర్మాలను చేయడమే కాక కరువు రక్కసి నుండి ఈే ప్రాంత ప్రజలను తన వద్ద ఉన్న వందల పుట్ల ధాన్యాన్ని దానం చేసి తాన ఔదార్యాన్ని చాటుకున్నారు.
స్వర్గీయ శ్రీ కొండా వెంకటాద్రి గారు
1905వ సంవత్సరంలో శ్రీ శివలింగ ప్రతిష్ఠ కావించినారు. అలగే ధూప దీప నైవేద్యాల కొరకు 1.5 ఏకరాల భూమిని కేటాయించి ఒక ధర్మశాలను కూడా నిర్మించారు.
స్వర్గీయ శ్రీ కొలిశెట్టి కనకయ్య గారు
స్వర్గీయ శ్రీ కొలిశెట్టి కనకయ్య గారు, వారి కుమారుడు స్వర్గీయ, శ్రీ రాజారావు గారు స్వామి వారి సేవలో నిత్యం తరించి ప్రముఖ వాణిజ్య శ్రేష్ఠులుగా కీర్తి గడించారు. ఆ కాలంలో ప్రముఖ వాణిజ్య కేంద్రం నర్సింహాపురం గ్రామం వెలుగొందినంది.
శ్రీ పాలవరపు రాములు గారు
తన జీవిత పర్యంతం స్వామి వారి సేవలో తరించినాడు. వీరు స్వతహాగా భక్తిపరులు కావున ఎంత మందిని భజన ధ్వారా, బోధనల ధ్వారా భక్తి మార్గంలో పయనించేటట్లు చేసినారు. వారు దేవాలయమును ఆధ్యాత్మిక కార్యక్రములకు కేంద్రం గా పాఠశాలలను విజ్ఞాన విజ్ఞానానికి కార్యక్రములకు కేంద్రంగా తీర్చి దిద్దారు.
స్వర్గీయ శ్రీ పాల్వాయి అనంతరామయ్య గారు
అత్యంత భక్తితో స్వామి వారిని సేవించడమే కాక వారి సహోదరుడు శ్రీ పాల్వాయి పెద్ద నాగేశ్వరావు గారితో కలిసి 1996-97 లో భక్తుల నుండి విరాళాలు సేకరించి గర్భగుడి ముందు హాలు నిర్మాణం, గర్భగుడి శిఖర నిర్మాణం గావించి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికినారు.
స్వర్గీయ శ్రీ అనుమోలు శేషాచారి గారు
భజన మండలి శాశ్వత అధ్యక్షులుగా ఉండి దేవాలయం తరపు అనేక గ్రామాల్లో, నగరాలలో, భజనలు నిర్వహించి దేవాలయమునకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చారు.

ఆలయ చరిత్ర (1865 నుండి)

ఆలయ చరిత్ర (1865 నుండి)

ధర్మశాల నిర్మాణం - భూమి విరాళం ఇచ్చిన దాతలు
దాతలు
గ్రామం
కీ॥శే॥ శ్రీ కొండా వెంకటాద్రి గారు – ధర్మపత్ని వెంకట్రామ నర్సమ్మ
నర్సింహాపురం
కీ॥శే॥ కొండా రామచంద్రయ్య – ధర్మపత్ని లచ్చమ్మ
నర్సింహాపురం
కీ॥ శే॥ శ్రీ కొండా శీతారామస్వామి – ధర్మపత్ని వరాలమ్మ
నర్సింహాపురం
కీ॥శే॥ శ్రీ అనంతరామలింగ స్వామి – ధర్మపత్ని వరలక్ష్మి
నర్సింహాపురం
గర్భగుడి ముందు హాలు నిర్మాణం
భక్తుల విరాళాలతో కట్టించిన వారు
కీ॥శే॥ శ్రీ పాల్వాయి అనంతరామయ్య – తండ్రి సీతారామయ్య
నర్సింహాపురం
శ్రీ పాల్వాయి నాగేశ్వరావు – తండ్రి సీతారామయ్య
నర్సింహాపురం
ముఖమండప నిర్మాణ ప్రదాత
దాతలు
చదరపు గజాలు
శ్రీ కొండా లక్ష్మయ్య, నాగరత్న కుమారి

(కీ॥శే॥ శ్రీమతి కొండా అనసూర్యమ్మ జ్ఞాపకార్థం )
165 చదరపు గజాలు
నిత్య నైవేద్య దీపారాదన శాశ్వత నిధి కర్తలు
దాతలు
గ్రామం
శ్రీ కొండా లక్ష్మయ్య – ధర్మపత్ని నాగరత్న కుమారి
నర్సింహాపురం
కొండా అజయ్ కుమార్ – నీలిమ
నర్సింహాపురం
కొండా అరవింద్ కుమార్ – మాధురి
నర్సింహాపురం
కొండా వెంకటాద్రి, వెంకట రామనర్సమ్మ
నర్సింహాపురం
Shikaram Pratishta
Donors
Village
Sons of Shri Konda Papayya Garu
Narsimhapuram
Shri Konda Bhikshamayya
& Wife Veeralakshmi Garu
Narsimhapuram
Shri Konda Purushottam
& Wife Jayaprada Garu
Narsimhapuram
Shri Konda Venkatanarayana
& Wife Sujatha Garu
Narsimhapuram
శిఖర ప్రతిష్ఠ
దాతలు
గ్రామం
శ్రీ కొండా పాపయ్య వారి కుమారులు
నర్సింహాపురం
శ్రీ కొండా భిక్షమయ్య – ధర్మపత్ని వీరలక్ష్మి
నర్సింహాపురం
శ్రీ కొండా పురుషోత్తం – ధర్మపత్ని జయప్రద
నర్సింహాపురం
శ్రీ కొండా వెంకటనారాయణ ధర్మపత్ని సుజాత
నర్సింహాపురం
Brass Sheath Construction for Stone Flagpole

Donors

Village

Shri Konda Meena Rao & Brothers
Narsimhapuram
Shri Konda Bhikshamayya & Wife Veeralakshi
Narsimhapuram
Sri Konda Purushottam & Wife Jayaprada
Narsimhapuram
Shri Konda Venkatanarayana & Wife Sujatha
Narsimhapuram
రాతి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు నిర్మాణం

దాతలు

గ్రామం

శ్రీ కొండా మీనారావు & బ్రదర్స్
నర్సింహాపురం
శ్రీ కొండా భిక్షమయ్య & వీరలక్షి
నర్సింహాపురం
శ్రీ కొండా పురుషోత్తం & జయప్రద
నర్సింహాపురం
శ్రీ కొండా వెంకటనారాయణ & సుజాత
నర్సింహాపురం
శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం (ధర్మశాల పునః నిర్మాణం)

నిర్మాణ కార్య నిర్వాకులు(భక్తుల విరాళాలతో)

శ్రీ కొండా లక్ష్మయ్య  s/o పాపయ్య

శ్రీ పాల్వాయి నాగేశ్వరావు s/o విశ్వనాథం

ధర్మకర్తల విరాళాలు

(కీ॥శే॥ శ్రీ కొండా పాపయ్య ,  కొండా అనసూర్య జ్ఞాపకార్ధం)

దాతలు
గ్రామం
విరాళం
కుమారులు: కొండా మీనారావు, ధర్మపత్ని కన్యాకుమారి
నర్సింహాపురం
Rs.25,116/-
కుమారులు: కొండా లక్ష్మయ్య, నాగరత్న కుమారి
మనవడు: కొండా అజయ్ కుమార్, నీలిమ
మనవడు: కొండా అరవింద్ కుమార్, మాధురి
నర్సింహాపురం
Rs. 1,25,116/-
మనవరాలు: మైలవరపు హిమబిందు, సతీష్ కుమార్
హైదరాబాద్
Rs. 25116/-
కుమారుడు: కొండా రాంమూర్తి, సువర్ణ
సూర్యాపేట
Rs.25,116/-
కుమారుడు: కొండా శ్రీనివాసరావు, శ్రీదేవి
నర్సింహాపురం
Rs. 5116/-
కుమారుడు: కొండా వెంకటేశ్వరారావు, పద్మజ
నర్సింహాపురం
Rs. 5116/-
కుమారుడు: కొండా శ్రీధర్ రావు, క్రిష్ణవేణి
నర్సింహాపురం
Rs. 50,116/-
శ్రీ కొండా సీతారామస్వామి, వరాలమ్మ జ్ఞాపకార్ధం
కుమారుడు: కొండా బిక్షమయ్య, వీరలక్ష్మీ
నర్సింహాపురం
Rs. 25,116/-
కుమారుడు: కొండా పురుషోత్తం, జయప్రద
నర్సింహాపురం
Rs. 25,116/-
కీ॥శే॥ శ్రీ కొండా వెంకట నారాయణ జ్ఞాపకార్ధం 
భార్య: శ్రీమతి కొండా సుజాత
కుమారుడు: శ్రీ కొండా అనిల్ కుమార్, సమత
కుమారుడు: శ్రీ కొండా మధుకర్, సంధ్య
కుమారుడు: శ్రీ కొండా సునీల్ కుమార్, రజని
నర్సింహాపురం
Rs. 50,116/-
కీ॥శే॥ శ్రీ కొండా పాపయ్య గారు ధర్మపత్ని అనసూర్యమ్మ జ్ఞాపకార్ధం
కుమారుడు: శ్రీ కొండా వెంకటేశ్వరరావు – ధర్మపత్ని పద్మజ
నర్సింహాపురం
Rs. 5,116/-
 భక్తుల విరాళాలు – ఇచ్చిన దాతలు
శ్రీ శీలం సైదులు, ఉమ
నర్సింహాపురం
Rs. 50,116/-
శ్రీ గుండా సత్యనారాయణ, లీలావతి
(కీ॥శే॥ గుండా గోపయ్య, శ్రీనివాసమ్మ జాపకార్ధం )
సూర్యాపేట
Rs. 50,116/-
(కీ॥శే॥ శ్రీ గుండా పాపయ్య, అనసూర్య జాపకార్ధం)
కుమారుడు: శ్రీ గుండా నర్సింహారావు, సుజాత
కుమారుడు: శ్రీ గుండా వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి
కుమారుడు: శ్రీ గుండా ఉపేందర్, సుధామాధురి
సూర్యాపేట
Rs. 50,116/-
శ్రీ కొమ్మాబత్తుల గౌరి శంకర్ – ధర్మపత్ని జయప్రద
అట్లాంటా
Rs. 30,116/-
శ్రీ పోలుపర్తి విజయ శంకర్, ప్రమీల
ర్యాలీ
Rs. 30,116/-
శ్రీ అనంతుల విద్యాసాగర్, క్రిష్ణవేణి – అనంతుల కృతిక, అనంతుల వర్ణిక
బెంగళూరు
Rs. 29,116/-
శ్రీ కుడితి వెంకట రెడ్డి, మాధవిలత
నేరడవాయి
Granite donor
శ్రీ కర్లపాటి సత్యనారాయణ మూర్తి, తాయారమ్మ మరియు కుటుంబ సభ్యులు
విజయవాడ
Rs. 25,116/-
శ్రీ పోటు వెంకటేశ్వర్ రావు, ఉషారాణి
అన్నారుగూడెం
Rs. 25,116/-
శ్రీ ఏలూరి వెంకటేశ్వర్ రావు, పార్వతి
సర్వారం
Rs. 25,116/-
పెద్ద ఉపేందర్, కుమారి
(కీ||శే|| పాలవరపు నారాయణ, రామనర్సమ్మ మరియు కీ||శే పాలవరపు రాములు, వెంకట్రావమ్మ జాపకార్ధం )
నర్సింహాపురం
Rs. 25,116/-
వెంపటి రామాంజనేయులు, రమాదేవి
(శ్రీ వెంపటి అచ్చయ్య, నాగలక్ష్మమ్మ జాపకార్ధం)
నడిగూడెం
Rs. 25,116/-
(కీ||శే|| కొలిశెట్టి రాజారావు, ధనలక్ష్మి జ్ఞాపకార్ధం)
కుమారుడు: కొలిశెట్టి సుధాకర్, స్వరూపరాణి
కుమారుడు: కొలిశెట్టి ప్రభాకరరావు, జయప్రద
కుమారుడు : కొలిశెట్టి కరుణాకర్, శోభ
నర్సింహాపురం
Rs. 25,116/-
శ్రీ పాల్వాయి అనంతరామయ్య, పూలమ్మ
శ్రీ పాల్వాయి నాగేశ్వరావు, ప్రమీల
శ్రీ పాల్వాయి నారాయణరావు, జ్యోతి
నర్సింహాపురం
Rs. 25,116/-
శ్రీ పాల్వాయి రాంమూర్తి, పద్మావతి
కోదాడ
Rs. 15,116/-
కుమార్తె: యడవల్లి కవిత, శ్రీనివాస్
కుమార్తె: పాలవరపు శ్రీదేవి, ఉపేందర్
కుమార్తె: కనమర్లప్పూడి లత, శ్రీనివాస్
(కీ||శే|| వంగవీటి వీరయ్య, పద్మావతి, జ్ఞాపకార్ధం )
నర్సింహాపురం
Rs. 10,116/-
మహ్మద్ అజీజ్, కాంట్రాక్టర్
ఖమ్మం
Rs. 10,116/-
శ్రీ గోపిరెడ్డి రమాకాంత్ రెడ్డి, తీర్థ
మద్దూర్
Rs. 6,116/-
శ్రీ కాశెట్టి హరిక్రిష్ణ, సుమలత
నంద్యాల
Rs. 5,116/-
ఆమంచి విజయ్ కుమార్, స్రవంతి
మంచిర్యాల
Rs. 5,116/-
శ్రీ అనంతుల హరి ప్రసాద్, శ్రీదేవి
హైదరాబాద్
Rs. 5,116/-
కొత్తమాస రవి, దీప్తి
హైదరాబాద్
Rs. 5,116/-
శ్రీ పాలవరపు సోమయ్య, నాగలక్ష్మి
నర్సింహాపురం
Rs. 5,116/-
శ్రీ కురువెళ్ళ జనార్దన్ రావు, సుజాత
నేలకొండపల్లి
Rs. 5,116/-
శ్రీ వందనపు రాంమూర్తి, పద్మావతి
హైదరాబాద్
Rs. 5,116/-
శ్రీ వాసారాజశేఖర్, భవాని
సూర్యాపేట
Rs. 5,116/-
శ్రీ కోడి కిష్టయ్య, వెంకమ్మ
నర్సింహాపురం
Rs. 5,116/-
పూడూరి వెంకటేశ్వర్లు, వసంత
నర్సింహాపురం
Rs. 5,116/-
శ్రీ దగ్గుల నర్సయ్య, వెంకటమ్మ
నర్సింహాపురం
Rs. 5,116/-
శ్రీ తంతినేపల్లి ఉప్పయ్య, యశోద
నర్సింహాపురం
Rs. 5,116/-
శ్రీ ముంత భిక్షం, నర్సమ్మ
నర్సింహాపురం
Rs. 5,116/-
బిజ్జాల కిశోర్, దివ్య
నర్సింహాపురం
Rs. 3,116/-
శ్రీ పూడూరి సత్యం, కౌసల్య & శ్రీ పూడూరి సైదులు, సునీత
నర్సింహాపురం
Rs. 5,116/-
శ్రీ కాకమాను నవీన్, నీరజ
కోదాడ
Rs. 5,116/-
శ్రీ పాల్వాయి విశ్వనాథం – సోమలక్ష్మి
శ్రీ పాల్వాయి నాగేశ్వరావు – కరుణ
శ్రీ పాల్వాయి సోమేశ్వరావు – లావణ్య
నర్సింహాపురం
Rs. 10,116/-
దాతలు గ్రామం విరాళం
శ్రీ కొండా లక్ష్మయ్య
నర్సింహాపురం
Rs. 1,00,116/-
శ్రీ ప్రతపని సితాంబర్ రావు
సుదినేపల్లి
Rs. 1,00,116/-
శ్రీ కొండా మీనా రావు
నర్సింహాపురం
Rs. 50,116/-
శ్రీ కొండా శ్రీధర్ రావు
నర్సింహాపురం
Rs. 50,116/-
శ్రీ పాలవరపు పెద్ద ఉపేందర్ రావు
నర్సింహాపురం
Rs. 51,116/-
శ్రీ వెంపటి వెంకటప్ప రావు
హైదరాబాద్
Rs. 25,116/-
శ్రీ అనాధుల హరి ప్రసాద్
సూర్యాపేట
Rs. 25,116/-
శ్రీ గుండా సత్యనారాయణ
సూర్యాపేట
Rs. 25,616/-
శ్రీ కొండా వెంకటేశ్వర్ రావు
నర్సింహాపురం
Rs. 25,616/-
శ్రీ కొండా పురుషోత్తం
నర్సింహాపురం
Rs. 25,116/-
శ్రీ కొండా అనిల్ కుమార్
నర్సింహాపురం
Rs. 25,116/-
శ్రీమతి రాయ రావు సునీత రెడ్డి
హైదరాబాద్
Rs. 25,116/-
శ్రీ పాల్వాయి పెద్ద నాగేశ్వర్ &
నారాయణ రావు
నర్సింహాపురం
Rs. 25,116/-
శ్రీ వెంపటి రామాంజనేయులు
హైదరాబాద్
Rs. 20,116/-
శ్రీ కాసం రవీందర్
సర్వరం
Rs. 20,116/-
శ్రీ గాదె శ్యామ్ కుమార్
ఖమ్మం
Rs. 11,116/-
శ్రీ తవిటిరెడ్డి సత్యనారాయణ రెడ్డి
నర్సింహాపురం
Rs. 10,121/-
శ్రీ ప్రతపని విజయ భూపాల్
బచ్చోడు
Rs. 10,116/-
శ్రీ అర్వపల్లి సురేష్
హైదరాబాద్
Rs. 10,116/-
శ్రీ దగ్గుల వీరయ్య
నర్సింహాపురం
Rs. 10,116/-
శ్రీ కొండా రాంమూర్తి
నర్సింహాపురం
Rs. 10,116/-
శ్రీ కొత్తపల్లి రవీంద్ర
హైదరాబాద్
Rs. 10,116/-
శ్రీమతి కురువెళ్ల సుజాత, శ్రీను
నేలకొండపల్లి
Rs. 10,116/-
శ్రీ చల్లా శ్రీను & బ్రదర్స్
ఉర్లుగొండ
Rs. 10,116/-
శ్రీ వెంపటి లక్ష్మణ్ రావు
కోదాడ
Rs. 10,116/-
శ్రీ కొండా సురేష్
నర్సింహాపురం
Rs. 10,116/-
శ్రీ పాల్వాయి సోమేశ్వరరావు
నర్సింహాపురం
Rs. 10,116/-
శ్రీ పోలవరపు ఉపేందర్ S/O సోమయ్య
నర్సింహాపురం
Rs. 10,116/-
శ్రీ పెండ్యాల అనిల్ కుమార్
హైదరాబాద్
Rs. 10,116/-
శ్రీ కాసెట్టి హరికృష్ణ
హైదరాబాద్
Rs. 10,116/-
శ్రీ చందా రమేష్
ఖమ్మం
Rs. 10,116/-
శ్రీ యక్కల ప్రసాద్ రావు
ఖమ్మం
Rs. 10,116/-
శ్రీ రామడుగు ప్రభాకర్ రావు
బోయపాడు
Rs. 10,116/-
శ్రీమతి కొండా వీరలష్మి & శ్రీనివాసరావు
& బ్రదర్స్
నర్సింహాపురం
Rs. 10,116/-
శ్రీ గుండా రంగారావు
హుజుర్నగర్
Rs. 10,116/-
శ్రీ కొడి కిష్టయ్య
నర్సింహాపురం
Rs. 10,116/-
శ్రీ వందనపు రామూర్తి
హైదరాబాద్
Rs. 10,116/-
శ్రీ వాస రాజ శేఖర్
సూర్యాపేట
Rs. 10,116/-
శ్రీ గుండా లక్ష్మి నరసింహరావు
కోదాడ
Rs. 10,116/-
శ్రీ కొండా శ్రీనివాసరావు
నర్సింహాపురం
Rs. 5,116/-
శ్రీ దేవరశెట్టి వెంకటేశ్వర్రావు
హైదరాబాద్
Rs. 5105/-
Open chat
1
Scan the code
Hello!
How can we help you?